ఈ రోజు 2015-12-31తో పాహిరామప్రభో శీర్షికలో వెలువడుతున్న విశేషవృత్తపద్యాల వరుస నిరంతరాయంగా కొనసాగి 50వ పద్యంగా శ్రీ వృత్తం వెలువడింది. ఈ శీర్షికను ఆదరిస్తున్న పాఠకులకు ధన్యవాదాలు.
ఇప్పటి వరకు వచ్చిన 50 వృత్తాల పట్టిక
ఇంకా రావలసిన విశెషవృత్తాలు చాలానే ఉన్నాయి.
శ్రీరామార్పణమస్తు.