దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
వీళ్ళు ముగ్గురేనా, జటాయువు ఉత్తమగతుల్ని పొందాడు,సంపాతి తన రెక్కల్ని మళ్ళీ సంపాదించుకున్నాడు,గుహుడు ఆత్మసమస్సఖాః అని పిలిపించుకున్నాడు,సుగ్రీవుడు తన రాజ్యాన్ని, భార్యనీ పొందాడు, ఇంకా ఎందరోతులసీదాసులు, రామదాసులు, త్యాగయ్య ఇలా ఎందరో.......ఆయన పాదపద్మాలని ఆశ్రయించిన వాడికి ఎదురేలేదు.
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.
వీళ్ళు ముగ్గురేనా,
రిప్లయితొలగించండిజటాయువు ఉత్తమగతుల్ని పొందాడు,
సంపాతి తన రెక్కల్ని మళ్ళీ సంపాదించుకున్నాడు,
గుహుడు ఆత్మసమస్సఖాః అని పిలిపించుకున్నాడు,
సుగ్రీవుడు తన రాజ్యాన్ని, భార్యనీ పొందాడు, ఇంకా ఎందరో
తులసీదాసులు, రామదాసులు, త్యాగయ్య ఇలా ఎందరో.......
ఆయన పాదపద్మాలని ఆశ్రయించిన వాడికి ఎదురేలేదు.