దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
ఒకప్పుడు కవులు కవిత్వం రాసేవారు
అప్పుడు జనం దాన్ని చదివేవారు
ఆ కవులూ మాయమయ్యారు
ఆ కవిత్వమూ ఆగిపోయింది
ఇప్పుడు అందరూ కవిత్వం రాసేవారే
ఎక్కడా జనం దాన్ని చదవటంలేదు
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.