30, మే 2013, గురువారం

పాహి రామప్రభో - 122

తే.గీ.  ఆ యయోధ్యాపురమున శుధ్ధాంతకాంత
లమితముదమున మధ్యాహ్న సమయమందు
చిలుకలకు రామశబ్దంబు చెప్ప వినుచు
పులకరించెడు సీతమ్మ ప్రోచుగాక

(వ్రాసిన తేదీ: 2013-5-20)