29, మే 2013, బుధవారం

పాహి రామప్రభో - 121

తే.గీ. ఆ అయోధ్యను రత్నసింహాసనమున
నగవులీనుచు కొలువుండి జగములేలు
విమలచరితులు త్రైలోక్యపితరులైన
జానకీరాములను నేను సన్నుతింతు

(వ్రాసిన తేదీ: 2013-5-19)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.